Exclusive

Publication

Byline

గుజరాత్‌లో కూలిన వంతెన.. నదిలో పడిన వాహనాలు, పలువురు మృతి!

భారతదేశం, జూలై 9 -- గుజరాత్‌లోని మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జీ మీద నుంచి వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. వడోదరలోని పద్రా తాలూకాలోని గంభీర-మ... Read More


సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2025 కొత్త పరీక్ష తేదీ ఇదే.. ఈ కారణంగా షెడ్యూల్‌లో మార్పు!

భారతదేశం, జూలై 9 -- సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష తేదీలను ఎన్టీఏ సవరించింది. కొత్త పరీక్ష తేదీని ప్రకటించింది. అభ్యర్థులు csirnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్ష షెడ... Read More


తాడిపత్రిలో అరటి టిష్యూ కల్చర్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు.. భూముల పరిశీలన!

భారతదేశం, జూలై 8 -- అనంతపురం జిల్లాలో అరటి ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి, తాడిపత్రి ప్రాంతంలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సారవంతమైన నేల, అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని అరటి టిష్యూ కల్చర్... Read More


తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో భారీగా సీట్లు ఖాళీ.. 64 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!

భారతదేశం, జూలై 8 -- తెలంగాణలోని దోస్త్ కౌన్సెలింగ్ ముగిసింది. 64 డిగ్రీ కళాశాలలు సున్నా ప్రవేశాలను నమోదు చేశాయి. 4.36 లక్షల సీట్లలో దాదాపు 2.94 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 3 లక్షలకు దగ్గరలో సీట... Read More


జలాలే మన సంపద.. వాటితోనే కష్టాలు తీరుతాయి.. శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన చంద్రబాబు

భారతదేశం, జూలై 8 -- తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జులై మెుదటివారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామమని అని చెప్పారు. అంతకుముందు ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలిం... Read More


రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారని తెలుసు.. చర్చకు కొత్త తేదీ చెప్పండి : కేటీఆర్

భారతదేశం, జూలై 8 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని వాగ్దానాలపై బహిరంగ చర్చకు దూరంగా ఉందని ... Read More


వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం!

భారతదేశం, జూలై 8 -- ఉత్తర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి, దక్షిణ ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఉం... Read More


నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం!

భారతదేశం, జూలై 8 -- నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ని సంద... Read More


స్కోడాకు భారత్‌లో మంచి డిమాండ్.. ఉత్పత్తిలో కీలక మైలురాయి!

భారతదేశం, జూలై 7 -- ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు స్కోడా భారతదేశంలో కొత్త ఉత్పత్తి మైలురాయిని దాటింది. భారతదేశంలోని అత్యాధునిక స్కోడా తయారీ కేంద్రాలలో అర మిలియన్ కార్లు ఉత్పత్తి అయ్యాయి. 2001లో స్కోడా ఆక... Read More


ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏ దేశం నుంచి కూడా మేం సాయం తీసుకోలేదు : పాక్ ఆర్మీ చీఫ్

భారతదేశం, జూలై 7 -- ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, టర్కీ పాకిస్థాన్‌కు సహాయం చేశాయి. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రపంచం చూసింది. దీనిపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. చైనా, టర... Read More