Exclusive

Publication

Byline

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

భారతదేశం, నవంబర్ 20 -- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేయడానికి... Read More


బొట్టు పెట్టి చీరల పంపిణీ.. ఫొటో, ఆధార్ తప్పనిసరి.. ఇందిరమ్మ చీరలకు ప్రభుత్వ గైడ్‌లైన్స్!

భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మెుదలైంది. కోటి మందికి కోటి చీరలు అని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశల్లో ఈ చీరల పంపిణీ చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని... Read More


ఏపీకి మరో తుపాను హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు!

భారతదేశం, నవంబర్ 20 -- ఏపీకీ మరో తుపాను ముప్పు ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని, వాయుగుండంగా బలపడే అవక... Read More


నేటి నుంచి శబరిమల స్పాట్ బుకింగ్‌లు 5 వేలే.. అడవి నడకమర్గంలో వచ్చేవారికి ప్రత్యేక పాసులు!

భారతదేశం, నవంబర్ 20 -- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించా... Read More


మావోయిస్ట్ చీఫ్ దేవ్‌జీ ఎక్కడ? హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత అనేక అనుమానాలు!

భారతదేశం, నవంబర్ 20 -- హిడ్మాతో సహా సీనియర్ మావోయిస్టులు ఏపీ ఎన్‌కౌంటర్లలో మరణించిన తర్వాత సీపీఐ (మావోయిస్ట్) చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఎక్కడ ఉన్నారనే దానిపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. పోలీసు... Read More


తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు!

భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా దృష్ట్యా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయాలని, విస్తరించాలని ఆరోగ్య మంత్రి ద... Read More


సింహ వాహనంపై యోగ ‌న‌ర‌సింహుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు

భారతదేశం, నవంబర్ 20 -- తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి సింహ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను క‌టాక్షించారు. సింహం పరాక్ర... Read More


శ్రీవారి భక్తులకు అలర్ట్.. విరాళాలు ఇచ్చే సమయంలో చూసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి!

భారతదేశం, నవంబర్ 20 -- విరాళాల విషయంలో కచ్చితంగా సరైన సమాచారం తెలుకోవాలని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విర... Read More


అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టుకు వైసీపీ అధినేత జగన్! దాదాపు ఆరేళ్ల తర్వాత!

భారతదేశం, నవంబర్ 20 -- అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఉదయంపూట విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు... Read More


స్వగ్రామం పూవర్తికి హిడ్మా డెడ్‌బాడీ.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి!

భారతదేశం, నవంబర్ 20 -- మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం చత్తీస్‌ఘడ్‌లోని ఆయన స్వగ్రామం అయిన పూవర్తికి చేరుకుంది. హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థ... Read More